logo

మొన్న చంద్రబాబు.. నిన్న జగన్.. నేడు పవన్



ఉత్తరాంధ్రపై ప్రధాన పార్టీల అధ్యక్షులు ఫోకస్
పెంచారు. సోమ, మంగళవారాల్లో చంద్రబాబు
S.కోట, గజపతినగరం సభల్లో పాల్గొనగా.. నిన్న
చెల్లూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం
జగన్ ప్రసంగించారు. నేడు నెల్లిమర్ల, విజయనగరం
నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబుతోపాటు
పవన్ కల్యాణ్ పాల్గోనున్నారు. దీంతో ఆయా
పార్టీల నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం
నెలకొంటోంది. మరి మీ మద్దతు ఎవరికో కామెంట్
చెయ్యండి..

0
0 views